వీడిన రౌడీషీటర్ మర్డర్ మిస్టరీ..!

by srinivas |
వీడిన రౌడీషీటర్ మర్డర్ మిస్టరీ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరిగిన తిరుపతి రౌడీషీటర్ దినేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కోలా సాయికృష్ణ, శ్రీనురెడ్డి, సాయికృష్ణ, గౌతమ్, శివకుమార్‌లను అరెస్టు చేశారు. పాతకక్షల నేపథ్యంలోనే దినేష్‌ను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Next Story

Most Viewed