- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోహిణి కోర్టు కాల్పుల ఘటన: మహిళా లాయర్కు తీవ్ర గాయాలు!

X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ రోహిణి కోర్టు కాల్పుల ఘటనలో మహిళా లాయర్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గ్యాంగ్స్టర్ జితేందర్ను ఓ కేసు విషయంలో పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు రూమ్ నెంబర్ 207 వద్ద కాల్పులు జరిపారు. దీంతో జితేందర్తో పాటు ముగ్గురు మృతిచెందారు. పోలీసులు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు, దుండగులు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళా లాయర్కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.
Next Story