- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో శ్రీకాంత్ అనే యువకుడి శిరోముండనం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీ కోరారు. నూతన్నాయుడు భార్య మధు ప్రియతో పాటు, మరో ఇద్దరిని రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. పెందుర్తిలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలుపై కేసులు నమోదయ్యాయి.
Next Story