- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. లాక్డౌన్పై చర్చ..?

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, వ్యాక్సినేషన్ రిలేటెడ్ సమస్యలపై చర్చించనున్నారు. ఇదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్పై చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న కారణంగా ఆయా రాష్ట్రాల సీఎంలు లాక్డౌన్ విధించారు.
Next Story