- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
X
దిశ,వెబ్డెస్క్
ఏపీలోని విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజులుగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. అది గమనించిన మంత్రి అతడిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శనివారం అతన్ని అదుపులోకి తీసుకున్నపోలీసులు వేధింపుల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Read also..
Next Story