పొంగులేటి వద్దకు కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం

by Ramesh Goud |
పొంగులేటి వద్దకు కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. పద్దులపై బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో పొంగులేటి వద్దకు కేటీఆర్ వెళ్లారు. అక్కడే ఓ పది నిమిషాలకు పైగా ఆయనతో మాట్లాడారు.

Next Story