Breaking: ఏపీలో పీ4 కార్యక్రమం ప్రారంభం

by srinivas |   ( Updated:2025-03-30 12:37:15.0  )
Breaking: ఏపీలో పీ4 కార్యక్రమం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పీ4 కార్యక్రమం(P4 Program) ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం దగ్గర ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) శ్రీకారం చుట్టారు. పేదల బాగుకు మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములు కానున్నారని చెప్పారు. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యమన్నారు. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ఆశయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed