- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాకు చికిత్స తీసుకుంటున్న రోగులు అగ్నిప్రమాదానికి గురై మంటల్లో చిక్కి మృతిచెందడం అత్యంత విషాదం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story