20 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

by Shamantha N |   ( Updated:2021-01-05 06:45:21.0  )
20 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

రెండో సెషన్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో ఎంపీలు కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed