తెలంగాణ భవన్‌లో ఒకరికి కరోనా!

by vinod kumar |
తెలంగాణ భవన్‌లో ఒకరికి కరోనా!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. చాలామంది ప్రజలు దాని బారిన పడి అల్లాడిపోతున్నారు. తాజాగా తెలంగాణ భవన్(ఢిల్లీ)లో కూడా ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిసింది. కరోనా సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్టులున్న వారిని ఇళ్ల వద్ద ఉండమని సూచించినట్లు కూడా సమాచారం.

Advertisement

Next Story