- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బిగ్ షాక్.. నోటీసులు జారీ
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై ఫోకస్ పెట్టింది. తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు జగన్ సర్కార్ నోటీసులు పంపించింది. అయితే.. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. దీంతో ట్రస్టును స్వాధీనం చేసుకునే క్రమంలో సర్కార్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.
Advertisement
Next Story