- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో ప్రధాన నిందితురాలైన దేవికారాణి అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.2.47 కోట్లు బయటపడ్డాయి. ఇందులో దేవికారాణివి రూ.1.29 కోట్లు కాగా.. ఆమె బినామీల నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీ దగ్గర రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో దేవికారాణిపై మరో కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. సైబరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు యత్నించినట్లు ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డబ్బును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story