- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టీ20 చాంపియన్ భారత్ జట్టు ను అభినందించిన ప్రధాని మోడీ
X
దిశ, వెబ్ డెస్క్: జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీ20 ప్రపంచకప్ విన్నర్ గా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత గురువారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి టీ20 వరల్డ్ కప్ బృందం చేరుకుంది. అక్కడ వారికి ఘన స్వాగతం పలకగా.. ప్రధాని మోడీ టీ20 ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత జట్టు ప్లేయర్లను అభినందించారు. కాగా ఈ రోజు సాయంత్రం టీ20 ట్రోఫీతో భారత క్రికెటర్లు ముంబై ప్రధాన రహదారుల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు.
Advertisement
Next Story