- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీగా పెరిగినCOVID-19 పాజిటివ్ కేసులు
by Mahesh |

X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. గడిచిన 24 గంటల్లో మరోసారి 5,676 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. దీని ప్రకారం మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మరణించిన వారి సంఖ్య ,31,000 కు పెరిగింది. కాగా ప్రస్తుతం భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,093 కు చేరింది. అలాగే కరోనా మరణాల రేటు 1.19% గా ఉంది.
Next Story