- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా అలర్ట్.. 24 గంటల్లో 2,380 కొత్త COVID-19 కేసులు
by Mahesh |

X
దిశ, వెబ్డెస్క్: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 2,380 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 27,212 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అలాగే 24 గంటల్లో 15 మరణాలు నమోదయ్యాయి. 2020లో మహమ్మారి వ్యాప్తి చెంది నప్పటి నుండి, భారతదేశంలో 4,44,10,738 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
Next Story