BREAKING: మరోసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా

by Satheesh |   ( Updated:2024-06-09 14:15:29.0  )
BREAKING: మరోసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మరోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీ కేబినెట్ 2.0లో మంత్రులుగా పనిచేసిన అమిత్ షా, రాజ్‌నాథ్‌కు సింగ్‌లకు.. మోడీ 3.0 కేబినెట్‌లోనూ చోటు దక్కింది. గత కేబినెట్‌లో హోంమంత్రిగా పని చేసిన అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి బాధ్యతలు చూసుకున్న రాజ్‌నాథ్ సింగ్‌కు మోడీ 3.0 కేబినెట్‌లో ఏ ఫోర్ట్ ఫోలియోలు దక్కుతాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story