12 మంది మావోలు లొంగుబాటు

by Sridhar Babu |
12 మంది మావోలు లొంగుబాటు
X

దిశ, భద్రాచలం : చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ రూ. 5 లక్షల రివార్డు ఉన్న పీపీసీమ్ ప్రెసిడెంట్, సీఎన్ ఎం ప్రెసిడెంట్ భార్య, భర్త లొంగిపోయారు. భైరామ్‌ఘర్ ఏరియా కమిటీ, గంగలూర్ ఏరియా కమిటీ, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పోలీసుల ఎదుట శనివారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 123 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా, పలు ఘటనల్లో పాల్గొన్న 273 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ సీఆర్పీఎఫ్ దేవేంద్ర సింగ్ నేగ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బీజాపూర్ డా. జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు.

Next Story

Most Viewed