- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఏజెన్సీ గిరిజనులను చంద్రబాబు ఇప్పటికీ మోసగిస్తున్నారని మండిపడ్డారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తానని.. గిరిజనులను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా చేస్తానని అంటున్నాడు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచినట్లే గిరిజనులను మోసం చేస్తాడని విజయసాయి విమర్శించారు. ఇక జగన్ తన తండ్రిలాగే గిరిజనులకు మంచి చేస్తాడని విజయసాయి అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్లో ఓ పోస్ట్ చేశారు.
Next Story