ఆలయాల పరిరక్షణకే దీక్ష….

by  |
ఆలయాల పరిరక్షణకే దీక్ష….
X

దిశ వెబ్ డెస్క్:
హిందూ దేవాలయల పరిరక్షణ కోసం ఈ నెల11న తాను ఒక్క రోజు దీక్ష చేపట్టనున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తెలిపారు .రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. ఢిల్లీలో గాంధేయ పద్దతిలో ఈ దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో తన నివాసంలోనే ఆయన దీక్షను కొనసాగించనున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

https://twitter.com/RaghuRaju_MP/status/1303716739163721728?s=20


Next Story

Most Viewed