లీలా ప్యాలస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఖర్చేంతో తెలుసా?

by Anjali |
లీలా ప్యాలస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఖర్చేంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి వెడ్డింగ్ ప్లాన్ రాజస్థాన్‌లోని లీలా ప్యాలస్‌లో జూన్ 2,3 తేదీల్లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. ఆ ప్యాలస్‌లో వివాహం అంటే రోజుకు రూ. 4కోట్లు ఖర్చు అవుతాయని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇక నగలు, విందు, వినోదాలకు ఇంకెంత ఖర్చు పెడతారో అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story