- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పాన్ ఇండియా మూవీ తర్వాతే ‘జాతిరత్నాలు 2’.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫరియా హీరో అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా ‘జాతిరత్నాలు 2’ మూవీ గురించి అప్డేట్ ఇచ్చింది.
‘‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో నేను సిద్ధి అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా స్టోరీ మొత్తం పెళ్లి చుట్టే తిరుగుతుంది’ అని చెప్పుకొచ్చింది. ఇక ‘జాతిరత్నాలు 2’ గురించి మాట్లాడుతూ.. ‘‘జాతిరత్నాలు’ మూవీ నిర్మాతలు ప్రస్తుతం ‘కల్కి 2898AD’ తో బిజీగా ఉన్నారు. అది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. అది అయిన తర్వాత ఉంటుంది అనుకుంటున్నారు. నేను కూడా దాని కోసం ఎదురు చూస్తున్నాను’ అని తెలిపింది ఫరియా.
Read More..
డబ్బు కోసం సమంత అలాంటి పని చేసిందా.. వైరల్ అవుతున్న సామ్ తొలి రెమ్యునరేషన్