- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పని కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ షాకింగ్ సీక్రెట్స్
దిశ, సినిమా: స్టార్ హీరో ధర్మేంద్ర, సీనియర్ హీరోయిన్ హేమ మాలిని (డ్రీమ్ గర్ల్) 1970లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. ఏం చేయలేకపోయారు. అయితే వీరికి మొదటి సంతానంగా ఈషా డియోల్ 1981లో పుట్టింది. మొత్తానికి వీరి లవ్ స్టోరీ ఓ సినిమా స్టోరీ కాగా తాజాగా పెళ్లి రోజు జరుపుకున్న విషయం తెలిసినదే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాలిని తన డెలివరీకి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట హాట్ టాపిక్ అయ్యింది.హేమ మాలిని తన మొదటి బిడ్డకు జన్మనిచ్చే టైమ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట ధర్మేంద్ర. తను డెలివరీకి హాస్పిటల్ లో చేరిందన్న సంగతి కూడా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉండడం కోసం చాలా పెద్ద సాహసమే చేశాడట.
ఈషా పుట్టే టైమ్ లో.. హేమా ప్రసవం కోసం హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఇందులో మొత్తం 100 గదులు ఉండగా..వాటన్నింటికి బుక్ చేశాడు. అయితే ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదట. తాజాగా ఇన్నేళ్ల తర్వాత నీతూ చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ బాగా వైరల్ అవుతోంది.