- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో తండ్రికొడుకులు సేమ్.. బాలీవుడ్ హీరో వైరల్ కామెంట్
by Prasanna |
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన టాలెంట్తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికి టాప్ పొజిషన్లో ఉన్నాడు. అయితే చిరుకు కూడా ఒక వింత అలవాటు ఉందని బాలీవుడ్ సీనియర్ హీరో జితేంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘మెగాస్టార్ చిరంజీవిగారికి మొదటినుంచి సినిమా పూర్తయిన తర్వాత రెమ్యునరేషన్ తీసుకోవడం అలవాటు. అడ్వాన్స్ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఆయనకు బాగా పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు సినిమా పూర్తయిన తర్వాత పారితోషకం ఇవ్వకుండా నిర్మాతలు మోసం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనీసం అడ్వాన్స్ అయినా తీసుకో అని చెప్పేవారు. కానీ, చిరు మాత్రం తన అలవాటు మార్చుకోలేదు. ఇప్పటికీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. తన కొడుకు రామ్ చరణ్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నాడు’ జితేంద్ర చెప్పుకొచ్చాడు.
Read more:
Advertisement
Next Story