- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్.. ముఖ్య అతిథిగా ఆ హీరో
దిశ, సినిమా: బిగ్బాస్ సీజన్-7 కంటెస్టెంట్గా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న టేస్టీ తేజ అందరికీ సుపరిచితమే. అయితే ఈ షోలో కి రాకముందు ఫుడ్ వ్లాగర్ గా తాను సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా ఎన్నో రకాల ఫుడ్ వీడియోలను షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు..
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి తేజ కొత్తగా ఓ బిజినెస్ పెట్టాడు. దానికి ‘ఇరానీ నవాబ్ టీ’ పేరుతో ఫ్రాంఛైజీ టీ బిజినెస్ని స్టార్ట్ చేశారు. దీనిని ఆదివారం సాయంత్రం ప్రారంబోత్సవం చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా అమర్ దీప్, ప్రియాంక జైన్, శుభశ్రీ వంటి వారు కూడా పాల్గొన్నారు.
ఇక తేజ ప్రారంభించిన మొదటి బిజినెస్ కావడంతో ఆయనకు మంచి కలగాలని శివాజీ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడంతో అభిమానులు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు.