1,500 ధాటిన కోవిడ్ మరణాలు

by Shamantha N |
1,500 ధాటిన కోవిడ్ మరణాలు
X

కొవిడ్-19(కరోనావైరస్) ధాటికి చైనా విలవిలలాడుతోంది. హుబెయ్ ప్రావిన్స్‌లో ఒక్కరోజే 139 మంది కరోనా బాధితులు చనిపోవడంతో మృతుల సంఖ్య 1519కి చేరింది. కొత్తగా మరో 2420 కేసులు నమోదు అయినట్లు హుబెయ్ ప్రావిన్స్ ఆరోగ్య కమిషన్ తెలిపింది. దీంతో చైనా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 66,000 వేలకు చేరింది. అలాగే, కోవిడ్‌ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్‌ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది.

Next Story

Most Viewed