మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.41 లక్షల విరాళం

by  |
మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.41 లక్షల విరాళం
X

దిశ, జగిత్యాల: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల తనవంతు సాయం ప్రకటించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు అందజేయాలని కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండు అంబులెన్స్ లు కొనుగోలు చేసేందుకు రూ. 41 లక్షల రూపాయలు చెక్కును కేటీఆర్‌కు అందజేశారు.


Next Story

Most Viewed