- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల తనవంతు సాయం ప్రకటించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు అందజేయాలని కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండు అంబులెన్స్ లు కొనుగోలు చేసేందుకు రూ. 41 లక్షల రూపాయలు చెక్కును కేటీఆర్కు అందజేశారు.
Next Story