- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ, 14 వ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణకు రూ. 10 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై స్పందించిన హరీశ్ రావు.. సంక్షేమ పథకాలు తేవాల్సింది పోయి.. రైతుల పై బాంబులు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని.. సంక్రాంతికి గంగిరెద్దుల్లా.. ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.
Next Story