- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం కేసీఆర్తో ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లోని ప్రగతిభవన్లో శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించే అశకావం ఉన్నట్టు సమాచారం. కాగా కోవిడ్ నియంత్రణలో కేంద్రం ప్రభుత్వం విఫలం అయిందని, ఇటీవల ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story