- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం..
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా 12,248 కేసులు నమోదు కాగా, ఒకేరోజు 390 మంది వైరస్ మూలగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,15,332కు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 17,757 మంది మరణించారు. మొత్తం 1,45,558 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story