- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: రాజీలేని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని శాసన మండలి మాజీ అధ్యక్షుడు కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం నారాయణగూడలోని పద్మశాలి భవన్లో అఖిల భారత పద్మశాలి సంఘం, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, ఏఎల్ మల్లయ్యలను సంఘం సభ్యులు సత్కరించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్నతనంలోనే ఉద్యమస్ఫూర్తిని పెంచుకున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బాపూజీ ఎంతగానో కృషి చేశారని, వారి ఆశయాలను భావితరాలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.
Next Story