- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: విద్యుత్ షాక్ కి గురై మహిళా రైతు మృతి చెందినది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల ప్రేమలత ఉదయాన్నే తమ వ్యవసాయ బావి వద్ద బోరును ముట్టుకోవడం తో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త చీమల వెంకన్న గత ఐదు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Next Story