- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి, 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామ సమీపంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొంత మంది పరారయ్యారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో పోలీసులు రూ.41,600 నగదు 11బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు దేవరకద్ర ఎస్ఐ భగవంత రెడ్డి తెలిపారు.
Next Story