- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా బారిన పడి మృతి చెందిన నిలోఫర్ ఆసుపత్రి టెక్నిషీయన్ మధులతకు ఆసుపత్రి సిబ్బంది బుధవారం ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ మాట్లాడుతూ… మధులత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను సత్వరమే అందించాలని విజ్ఞప్తి చేశారు. మధులత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
Next Story