- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఎట్టకేలకు కోలుకున్నారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మూడ్రోజుల కిందట ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఆరోగ్యం కొంచెం కుదుట పడటంతో ఆక్సిజన్ సపోర్ట్ కూడా తొలగించారు. ఆయనకు మళ్లీ టెస్టులు నిర్వహించగా శుక్రవారం వెల్లడైన రిపోర్టులో కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో మంత్రిని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story