Car Accident : కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

by Rajesh |   ( Updated:2024-07-21 03:50:27.0  )
Car Accident : కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కేంద్రంలోని కల్పనా సెంటర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైకును వేగంగా ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed