- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. బస్సు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి
by Shiva |
X
దిశ, బయ్యారం: స్కూల్ బస్సు, బైక్ను ఢీకొట్టగా వ్యక్తి దుర్మరణం పాలైన విషాద ఘటన బయ్యారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌరారం గ్రామానికి చెందిన సింగరబోయిన కృష్ణ (36) బైక్పై మహబూబాబాద్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన విద్యాభారతి ప్రైవేటు స్కూల్ బస్సు, బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, మృతుడి మామ కొరవి మండల పరిధిలోని మాదాపురంలో సోమవారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు వెళ్తుండగా అల్లుడు కృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.
Advertisement
Next Story