- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య
by Kalyani |
X
దిశ, గోపాల్ పేట: గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో వాళ్దాస్ మహేష్ గౌడ్ ( 36 ) ఆదివారం రోజు సాయంత్రం తన భార్యను మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆరు గంటల సమయంలో చెరువులో దూకి మరణించాడు. సమచారం అందుకున్న భార్య నాగలక్ష్మి, గ్రామస్తుల సహకారంతో వెతకగా సోమవారం మధ్యాహ్నం సమయంలో మృతుని శవం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని గోపాల్పేట ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
Next Story