పింఛన్ డబ్బుల కోసం వృద్ధురాలిని మనవడే హతమార్చాడా..?

by Sumithra |   ( Updated:2024-10-19 02:40:47.0  )
పింఛన్ డబ్బుల కోసం వృద్ధురాలిని మనవడే హతమార్చాడా..?
X

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మండలంలోని రావల్ కోల్ గ్రామంలో వృద్ధురాలి దారుణ హత్యకు గురైంది. పించిన్ డబ్బులు కోసం బాలమ్మ (66) అనే వృద్ధురాలిని తన మనవడు ప్రశాంత్ (21) తల పై కొట్టి దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed