- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పింఛన్ డబ్బుల కోసం వృద్ధురాలిని మనవడే హతమార్చాడా..?
X
దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మండలంలోని రావల్ కోల్ గ్రామంలో వృద్ధురాలి దారుణ హత్యకు గురైంది. పించిన్ డబ్బులు కోసం బాలమ్మ (66) అనే వృద్ధురాలిని తన మనవడు ప్రశాంత్ (21) తల పై కొట్టి దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story