- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..
by Sumithra |

X
దిశ, భద్రాచలం : భద్రాచలం గోదావరి బ్రిడ్జి క్రింద ఓ మృతదేహం ప్రత్యక్షం అయ్యింది. బ్రిడ్జి మీద ప్రయాణించే వాహన చోదకులు మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎరుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు షాట్ ధరించి వున్నాడు. అతని చేతి పై రజని అనే పచ్చ బొట్టు ఉన్నదని, మొహం గుర్తు పట్టడానికి వీలు లేకపోవడంతో, వేసుకున్న బట్టలు బట్టి, చేతి పై ఉన్న గుర్తులు ఆధారంగా ఆచూకి తెలిసినవారు 8712682107 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Next Story