- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బొగ్గుగనిలో పేలుడు.. ఏడుగురు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ బీర్ భూమ్ లోని బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలవ్వగా.. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గంగారాంచక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోలిరీలో బొగ్గును తవ్వి తీసేందుకు పేలుళ్లు నిర్వహించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్నవారిలో కొందరు వెల్లడించారు. పేలుడు తర్వాత.. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపిస్తోంది. పేలుడు తీవ్రతకు అక్కడున్న వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఇదే తరహా పేలుడు జరగ్గా ఏడుగురు మరణించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అప్పటి పేలుడుకి కారణమైం
Advertisement
Next Story