- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్ లారీ.. వ్యక్తి మృతి..
X
దిశ, కూసుమంచి : టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే జుజ్జుల్ రావుపేట గ్రామానికి చెందిన అనీల్ (35) ద్విచక్ర వాహనం పై వెళ్తున్నాడు. సరిగ్గా మల్లేపల్లి గ్రామ శివారుకి రాగానే టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Next Story