- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తాగిన మైకంలో భర్తతో గొడవపడి వివాహిత ఆత్మహత్య..
by Kalyani |
X
దిశ, లక్షెట్టిపేట: మండలంలో తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చల్లంపేట గ్రామానికి చెందిన మృతురాలు జైనేని భీమక్క(35)కు అదే గ్రామానికి చెందిన జైనేని రవి తో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కూలి పనులు చేసుకుని బతికే ఆ దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై ఇద్దరు మద్యం తాగి తరచూ గొడవ పడుతుండేవారు. ఆదివారం సాయంత్రం అతిగా మద్యం తాగి భర్త పై చేయి చేసుకుని గొడవకు దిగి కొట్టింది. ఈ క్రమంలో ఇంటి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని మృతి చెందిందని స్థానిక ఎస్సై పి. సతీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Next Story