- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కరోనాతో ఖమ్మం జిల్లావాసి మృతి
X
దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఓ వ్యాపారి(65) శుక్రవారం ఉదయం కోవిడ్-19తో మృతిచెందాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనాగా నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం తీవ్రమైన జ్వరంతో ఆయన మరణించినట్లు జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. మృతదేహాన్ని మధిరకు తీసుకువస్తారా..? అక్కడే దహన సంస్కరణలు పూర్తి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story