- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురి ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తీవ్ర అవస్థతకు గురైన ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలింది. ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన మరో నేత గూడూరు నారాయణరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇక, టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Next Story