- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా ఇంటర్ బోర్డులో మరో నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు సమాచారం. ఒక ఉన్నతాధికారికి, అతని డ్రైవర్, ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గతంలో ఇద్దరు ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు ఇంటర్ బోర్డులో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Next Story