- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 796 కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 12,285కు చేరుకుంది. ఇందులో 5480 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6648 మంది బాధితులు ఇంకా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 157కు పెరిగింది.
Next Story