- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఎన్డీఏ ప్రభుత్వం పొరుగుదేశాలతో ఉన్న మిత్రుత్వాన్ని శత్రుత్వంగా మారుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ హయాంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించామని, ప్రధాని మోదీ మాత్రం వాటిని చెరిపేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.
పొరుగు దేశాలతో స్నేహితంగా ఉండకపోతే చాలా ప్రమాదమని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ”అనేక దశాబ్దాలుగా పొరుగు దేశాలతో కాంగ్రెస్ పోషించిన సంబంధాలను మోదీ నాశనం చేస్తున్నారు. పొరుగు దేశాలతో మిత్రుత్వం లేకపోవడం చాలా అపాయకరం” అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ ఫైర్ అయ్యారు.
Next Story