ఇవాళ్టి నుంచి మీరు ఇక్కడికి రావొద్దు.. ఎందుకంటే..?

by  |
ఇవాళ్టి నుంచి మీరు ఇక్కడికి రావొద్దు.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంటి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆలయంలో పనిచేసే పలువురు సిబ్బందికి కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారంరోజులపాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.


Next Story

Most Viewed