- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీకి లభించిన గౌరవంగా పలువురు భావిస్తున్నారు. పీవీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని జ్ఞానభూమిలో ఆదివారం శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Next Story