- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ మురుగునీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు సీసీఎంబీ (CCMB) డైరక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. మలమూత్రాల్లోనూ వైరస్ ఉంటుందన్న ఆయన.. ఆ విసర్జితాలు నీటిలో చేరడంతో మురికినీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు.
35రోజుల తర్వాత కూడా శరీరం నుంచి వైరస్ విడుదల అవుతోందని వివరించారు. మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, అందులో వైరస్ను గుర్తించామని ఆయన తెలిపారు.
Next Story